నరేంద్ర మోదీ: వార్తలు
Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.
Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ
పాకిస్థాన్ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi: బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..మెట్రో ఎల్లో లైన్ను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో పర్యటించారు.
PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు.
PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు
ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు.
Modi on Tariffs: ట్రంప్ టారిఫ్లు.. నేడు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Narendra Modi: ట్రంప్ టారిఫ్ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ
భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi : గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ తొలిసారి చైనా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్ నగరంలో జరగనున్న శాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ సమ్మిట్లో పాల్గొననున్నారు.
Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ
బిహార్లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు.
PM Kisan Samman: కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సందర్శించారు.
PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు.
PM Modi: బుల్లెట్కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ
భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ
ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.
Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహదేవ్'లది కీలక పాత్ర.. లోక్సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
PM Modi: ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే.. మీ ఆలోచనలు పంపండి : నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూలై 28) 124వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు
ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి.
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
India-UK: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీ, కియర్ స్టార్మర్ సమక్షంలో సంతకం
భారతదేశం, బ్రిటన్ మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.
PM Modi: సెప్టెంబర్లో మోదీ అమెరికా పర్యటన! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు హాజరయ్యే అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
PM Modi London: లండన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్ చేరుకున్నారు.
UK-India: నేడు యునైటెడ్ కింగ్డమ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసుకోనున్న భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రోజు రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్నారు.
PM Modi: నేడు బ్రిటన్,మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ.. అజెండా ఏంటంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు బయలుదేరనున్నారు.
Parliament Monsoon Session: పార్లమెంట్లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది.
Pm Modi: 'ఆపరేషన్ సిందూర్' విజయంతో మేడిన్ ఇండియా ఆయుధాలపై ప్రపంచ దృష్టి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు.
PM Modi: మోదీ మాల్దీవుల పర్యటన ఖరారు.. గత వివాదాల తర్వాత కీలక అడుగు!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), మాల్దీవులకు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
Nishikant Dubey: మోదీ ఉన్నందువల్లే విజయం సాధ్యమైంది : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ (BJP)కు సంప్రదాయేతర ఓటర్ల మద్దతు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చరిష్మాకు కీలక పాత్ర ఉందని ఎంపీ నిశికాంత్ దూబే స్పష్టం చేశారు.
PM Modi: నేడు బీహార్, బెంగాల్లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది.
Pm Modi: వచ్చే నెలలో ఎస్సిఓ శిఖరాగ్ర సమావేశం.. చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..
వచ్చే నెలలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) పర్యటనకు వెళ్లనున్నారు.
Tragedy: ఉత్తరాఖండ్లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్లోని పిథోరగఢ్ జిల్లాలో మువానీ టౌన్ సమీపంలోని సుని బ్రిడ్జ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
PM Modi: ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!
భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతిని బాధాకరమైన విషాదంగా పేర్కొన్నారు.
PM Modi : నమీబియా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదిరోజులలో ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తిచేశారు.
Pm modi: ఈ నెలాఖరులో ప్రధాని మోదీ యూకే పర్యటన!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి.
PM Modi: మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు..
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ దేశం అత్యున్నత పౌర బహుమతిగా గుర్తించబడే 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్' పురస్కారం లభించింది.
PM Modi: కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు
అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా నిలిచే ఖనిజాలను (క్రిటికల్ మినరల్స్) దేశాలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని, ఇవి ఇతరులపై ఒత్తిడి సాధించేందుకు ఆయుధాల్లా మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.
PM Modi: బ్రిక్స్లో పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ
బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు.
Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi: రియో డి జనీరోకు చేరుకున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక సమావేశాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. రియో గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
Rahul Gandhi: మోదీ తలొగ్గడం ఖాయం.. ట్రంప్ సుంకాలపై కేంద్రానికి చురకలంటించిన రాహుల్
మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.
PM Modi: ట్రినిడాడ్,టొబాగోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..!
ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3న (స్థానిక కాలమానం ప్రకారం గురువారం) ట్రినిడాడ్-టొబాగోకు చేరుకున్నారు.
PM Modi: భారత్'లో 2500 రాజకీయ పార్టీలు.. ఘనా పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ..!
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు.
PM Modi: శాంతియుత బహుళ ధ్రువ ప్రపంచమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
బ్రెజిల్లో జూలై 6, 7 తేదీల్లో నిర్వహించనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.
PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు.
PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ
''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
PM Modi: భారత్కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన!
భారత్ ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో గుర్తుచేశారు.
Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్ షా
నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్కాల్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది.
Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన
విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
PM Modi: బాల్కన్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధాని మోదీ.. క్రొయేషియాకు చేరుకున్న ప్రధాని
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 18) క్రొయేషియాకు చేరుకున్నారు.
PM Modi: అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి ట్రంప్ ఆహ్వానం.. తిరస్కరించిన ప్రధానమంత్రి
పాకిస్తాన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.అంతర్జాతీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
PM Modi: పాక్తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావులేదు.. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ
కెనడాలో నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు.
India- Canada: జీ7 సమ్మిట్లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్నారు.