నరేంద్ర మోదీ: వార్తలు
12 May 2025
భారతదేశంPM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ
ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
12 May 2025
ఇండియాPM Modi: మోదీ ప్రెస్మీట్పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?
11 May 2025
భారతదేశంPM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.
11 May 2025
ఇండియాRahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
11 May 2025
భారతదేశంPM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష
ఆపరేషన్ సిందూర్కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.
11 May 2025
కాంగ్రెస్Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
10 May 2025
ఆపరేషన్ సిందూర్IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతోంది.
10 May 2025
అజిత్ దోవల్Ajit Doval: భద్రతా రంగంలో కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీతో అజిత్ డోభాల్ కీలక భేటీ
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
09 May 2025
భారతదేశంPM Modi: భద్రతా పరిస్థితులపై మోదీ అప్రమత్తం.. అజిత్ ఢోబాల్, జైశంకర్తో వరుస సమీక్షలు
పాకిస్థాన్ భారత్పై మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్ము, శ్రీనగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు భారీగా దాడులు నిర్వహిస్తున్నాయి.
09 May 2025
ఇండియాPM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రతను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
08 May 2025
భారతదేశంPm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ
పాకిస్థాన్తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
08 May 2025
టెక్నాలజీPM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ
2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.
07 May 2025
భారతదేశంModi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్ట్రైక్స్ పై చర్చ జరిగింది.
07 May 2025
భారతదేశంPM Modi: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చురుకైన మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే.
07 May 2025
భారతదేశంPM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్ సిందూర్'.. 9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం
పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షించారు.
06 May 2025
భారతదేశంIndia and UK: బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్
భారత్, బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది.
06 May 2025
అజిత్ దోవల్Modi-Ajit Doval: మరోసారి ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
05 May 2025
భారతదేశంPM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
05 May 2025
క్రికెట్IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.
04 May 2025
భారతదేశంAmar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సమావేశమయ్యారు.
04 May 2025
ఉత్తర్ప్రదేశ్Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
03 May 2025
ఒమర్ అబ్దుల్లాPahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
03 May 2025
ఉగ్రవాదులుPM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.
02 May 2025
అమరావతిPM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
01 May 2025
భారతదేశంPM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్' 2025ను ప్రారంభించిన మోదీ
అంతర్జాతీయంగా భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా మారుస్తుందనే దృష్టితో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్ 2025' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
30 Apr 2025
ఇండియాPM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసినట్టు వెల్లడైంది.
30 Apr 2025
భారతదేశంPM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
30 Apr 2025
విజయవాడ వెస్ట్Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
29 Apr 2025
భారతదేశంPM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్ఎస్ఏల సమావేశంలో ప్రధాని మోదీ
భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
29 Apr 2025
భారతదేశంPM Modi: సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్ఎస్ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం
పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలోను కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
28 Apr 2025
రాజ్నాథ్ సింగ్Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్నాథ్ కీలక సమావేశం
పహల్గాం దాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
28 Apr 2025
ఉగ్రవాదులుPM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
27 Apr 2025
భారతదేశంPM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్కీ బాత్' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.
26 Apr 2025
భారతదేశంSeema Haider: 'నేను భారత్కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్ విజ్ఞప్తి!
భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.
24 Apr 2025
భారతదేశంPM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదం ఎక్కడి నుంచైనా జన్మిస్తే, అక్కడికే వెళ్లి శిక్షిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు.
23 Apr 2025
భారతదేశంIndus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి?
పాకిస్థాన్, భారత్పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన సంఘటన అందుకు తాజా ఉదాహరణ.
23 Apr 2025
భారతదేశంPM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన భయంకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తక్షణమే భారత్కి చేరుకున్నారు.
23 Apr 2025
డొనాల్డ్ ట్రంప్Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
22 Apr 2025
సౌదీ అరేబియాPM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్గా సౌదీ ఫైటర్ జెట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.
22 Apr 2025
ప్రధాన మంత్రిSmart City Mission: పదేళ్లలో స్మార్ట్ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్మార్ట్ సిటీ మిషన్కు ఈ నెలతో 10 ఏళ్లు పూర్తయ్యాయి.
22 Apr 2025
భారతదేశంPM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు పయనమయ్యారు.
22 Apr 2025
భారతదేశంPM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ,ఈ చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు.
21 Apr 2025
అమెరికాPM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక సమావేశం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.
21 Apr 2025
భారతదేశంPM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
20 Apr 2025
భారతదేశంPM Modi AC Yojana: పీఎం మోదీ ఎసీ యోజన 2025 కింద ఉచితంగా ఏసీలు.. ఇందులో నిజమెంత?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఒక సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. దానిలో 'పీఎం మోదీ ఎసీ యోజన 2025' పేరిట ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండీషనర్లను పంపిణీ చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
19 Apr 2025
భారతదేశంNarendra Modi: సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు.. రెండు రోజులపాటు సౌదీ అరేబియా పర్యటనకు మోదీ
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటనకు సిద్ధమవుతున్నారు.